వరి ఆకు చివరలు పసుపు గా మారి ఎరుపు రా తయారవుతున్నాయి
ఇది చింటు కావేరి రకం వరి.పంట పొట్టదశకు వొచ్చింది.ఆకు చివరలు మొదట పసుపు గా వొచ్చి తరువాత ఎర్రగా మారి ఆకు చివరి భాగం మాడిపోతు పంట మొత్తం ఎర్రగా మారుతుంది.ఇది ఒకరు అగ్గి తెగులు అని మరికొందరు పొటాషియం లోపం అని ,ఎరుపు రోగం అంటున్నారు.దయచేసి మీ సలహాలు ఇచ్చి దీనికి తగిన మందులు చెప్పండి.
Rajanikanth
69
3 సంవత్సరాల క్రితం
ఈవిధంగా వుంది చేను
Pardhasaradhi
3490
3 సంవత్సరాల క్రితం
ADMa sAMeeR Plantomycen kalpi sprey chyandi niru tisi argatandi
Rajanikanth
69
3 సంవత్సరాల క్రితం
ADMa sAMeeR Plantomycen kalpi sprey chyandi niru tisi argatandi..... అసలు ఇది ఎం వ్యాధి అయివుంటుంది.చెప్పగలరా ....
G
6776
3 సంవత్సరాల క్రితం
Hi Rajanikanth వరిలో ఆకు మాడు తెగులు మరియు వరిలో బాక్టీరియల్ ఎండు తెగులు పై తెగుళ్ల ల అనిపిస్తుంది
మీకు కూడా ఏదైనా ప్రశ్న ఉందా?
అతిపెద్ద వ్యవసాయ ఆన్లైన్ సంఘంలో ఇప్పుడే చేరండి మరియు మీకు అవసరమైన సహాయం పొందండి!
ఇపుడే ప్లాంటిక్స్ను ఉచితంగా పొందండిRajanikanth
69
3 సంవత్సరాల క్రితం
Hi Srinivas sir. ఈ వ్యాధికి ఎం మందులు కొడితే మంచిదంటారు.
Pardhasaradhi
3490
3 సంవత్సరాల క్రితం
Rajanikanth ADMa sAMeeR Plantomycen kalpi sprey chyandi niru tisi argatandi